Posted on 2025-11-18 20:59:02
డైలీ భారత్, హైదరాబాద్: భూ సర్వే నివేదికను మార్చి ఇచ్చేందుకు 3 లక్షల రూపాయల లంచం అడిగిన సర్వేయర్ కిరణ్ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కిమ్స్ హాస్పిటల్ రోడ్డులో బాధితుడు నడుపుతున్న హోటల్ ఆక్రమించిన ప్రభుత్వ భూమిపై సర్వే జరిగినప్పుడు, నివేదికను మార్చడానికి కిరణ్ బాధితుడిని లంచం అడిగాడు. బాధితుడు ACBని ఆశ్రయించడంతో, ఈరోజు లక్ష రూపాయలు తీసుకునేందుకు సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన కిరణ్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ స్థలంలో 999 నంబర్ గల ఇన్నోవా కారులో డబ్బును ఉంచమని సూచించినట్లు సమాచారం.
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >