| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన సర్వేయర్

News

Posted on 2025-11-18 20:59:02

Share: Share


ఏసీబీకి చిక్కిన సర్వేయర్

డైలీ భారత్, హైదరాబాద్: భూ సర్వే నివేదికను మార్చి ఇచ్చేందుకు 3 లక్షల రూపాయల లంచం అడిగిన సర్వేయర్ కిరణ్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కిమ్స్ హాస్పిటల్ రోడ్డులో బాధితుడు నడుపుతున్న హోటల్ ఆక్రమించిన ప్రభుత్వ భూమిపై సర్వే జరిగినప్పుడు, నివేదికను మార్చడానికి కిరణ్ బాధితుడిని లంచం అడిగాడు. బాధితుడు ACBని ఆశ్రయించడంతో, ఈరోజు లక్ష రూపాయలు తీసుకునేందుకు సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన కిరణ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ స్థలంలో 999 నంబర్ గల ఇన్నోవా కారులో డబ్బును ఉంచమని సూచించినట్లు సమాచారం.

Image 1

యువతకు శుభవార్త... కామారెడ్డిలో ఉద్యోగ మేళా...

Posted On 2026-03-14 20:33:11

Readmore >
Image 1

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య వినతికి కేంద్రం స్పందన

Posted On 2026-03-14 20:28:56

Readmore >
Image 1

ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం

Posted On 2026-03-14 19:39:44

Readmore >
Image 1

జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు

Posted On 2026-03-14 19:33:15

Readmore >
Image 1

మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.

Posted On 2026-03-14 17:37:18

Readmore >
Image 1

రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

Posted On 2026-03-14 14:28:12

Readmore >
Image 1

పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు

Posted On 2026-03-14 13:05:35

Readmore >
Image 1

గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"

Posted On 2026-03-14 11:41:04

Readmore >
Image 1

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-03-14 11:10:04

Readmore >
Image 1

వెంకటాపూర్ శివారులో జూదం స్థావరం పై పోలీసుల దాడి

Posted On 2026-03-14 08:10:42

Readmore >