Posted on 2025-11-18 18:10:48
డైలీ భారత్ న్యూస్, హన్మకొండ: హన్మకొండ అలంకార్ జంక్షన్ దగ్గర లో ఉన్న కాకతీయ కాలనీ లోనీ కుబేర హోమ్స్ అపార్ట్మెంట్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. అందులో అధ్యక్షునిగా దేవులపల్లి కోటేశ్వర్ ఎన్నుకోన్నారు .ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ కుబేర హోమ్స్ వెల్ఫేర్ సొసైటీ కమిటీని అన్ని విధాల ముందుకు నడిపిస్తానని అపార్ట్మెంట్ లో ఉన్న సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తానని అన్నారు. ఉపాధ్యక్షుడిగా నరసింహస్వామి, కార్యదర్శిగా మేదరాజు,జాయింట్ కార్యదర్శిగా మహేందర్, అడ్వైజరి కమిటీ సభ్యులుగా ఎస్ బిక్షపతి, ప్రసన్నకుమార్, గురు ప్రసాద్, వెంకటనారాయణ, లింగమూర్తి, ఓం ప్రకాష్, బాబు గౌడ్, కార్యవర్గ సభ్యులుగా మేఘరాజ్ ,చంద్రశేఖర్, రవీందర్, వెంకటరమణ, దయానంద్, రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సభ్యులుగా ఇందిరా గౌతమి శ్రీలత కమిటీ సభ్యులను అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయించారు.
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >