Posted on 2025-11-05 17:12:17
రియాజ్ చేతిలో గాయపడ్డ అసిఫ్ ఆందోళన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కొంత మంది వ్యక్తులు తనను ఫేక్ కరెన్సీ కేసులో ఇరికించాలని కుట్రలు పన్నుతున్నారని రౌడీ షీటర్ రియాజ్ చేతిలో గాయపడ్డ రియాజ్ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన రియాజ్ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ గాయపడ్డ విషయం తెలిసిందే.. బుధవారం నగరంలోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందిన రౌడీషీటర్ రియాజ్కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రియాజ్ను పట్టుకునే సమయంలో తన చేతులపై కత్తితో తీవ్రంగా దాడి చేశాడని పేర్కొన్నారు. అనంతరం సిపిని కలిసి తనకు రియాజ్ కు ఎలాంటి సంబంధాలు లేవని నకిలీ కరెన్సీ నోట్ల విషయంలో తనను కొందరు కావాలని ఇరికించాలని కుట్ర పన్నుతున్నారని సిపిజి ఇరికించాలని కుట్ర పన్నుతున్నారని సిపికి ఆసిఫ్ ఫిర్యాదు చేశారు.
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >
తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం
Posted On 2026-05-24 21:12:46
Readmore >