Posted on 2025-11-05 12:42:17
రియాజ్ చేతిలో గాయపడ్డ అసిఫ్ ఆందోళన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కొంత మంది వ్యక్తులు తనను ఫేక్ కరెన్సీ కేసులో ఇరికించాలని కుట్రలు పన్నుతున్నారని రౌడీ షీటర్ రియాజ్ చేతిలో గాయపడ్డ రియాజ్ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన రియాజ్ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ గాయపడ్డ విషయం తెలిసిందే.. బుధవారం నగరంలోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందిన రౌడీషీటర్ రియాజ్కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రియాజ్ను పట్టుకునే సమయంలో తన చేతులపై కత్తితో తీవ్రంగా దాడి చేశాడని పేర్కొన్నారు. అనంతరం సిపిని కలిసి తనకు రియాజ్ కు ఎలాంటి సంబంధాలు లేవని నకిలీ కరెన్సీ నోట్ల విషయంలో తనను కొందరు కావాలని ఇరికించాలని కుట్ర పన్నుతున్నారని సిపిజి ఇరికించాలని కుట్ర పన్నుతున్నారని సిపికి ఆసిఫ్ ఫిర్యాదు చేశారు.
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >
సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Posted On 2026-07-25 11:36:32
Readmore >