Posted on 2025-10-30 22:04:39
డైలీ భారత్, రేపల్లె: రేపల్లె రేంజ్ అధికారి వివి.రమణ రావు గురువారం ఏసీబీకి దొరికారు. కాంట్రాక్టర్ వీర్లంకయ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అరెస్ట్ జరిగింది. రూ.5.90 లక్షల బిల్లుకు 25% లంచం డిమాండ్ చేశారని, అంటే సుమారు రూ.2లక్షలు అడిగారు. డబ్బులు చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో రూ.1.40 కోట్ల బిల్లులోనూ లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >