Posted on 2025-10-28 11:52:29
ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది
ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదు
సంబంధిత అధికారులు స్పందించి 11కెవి లైన్లు తొలగించి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి.
డైలీ భారత్, ముస్తాబాద్:అకస్మత్తుగా కరెంట్ వైర్ తెగి ఇండ్లపై పడిపోవడంతో పెను ప్రమాదం తప్పిన ఘటన ముస్తాబాద్ లో చోటుచేసుకుంది. బాధితులు వివరాల ప్రకారం...ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామీనికి చెందిన కర్రోళ్ల రేణుక, మౌనిక ల ఇండ్లపై నుండి 11 kv కరెంట్ వైర్ లైన్ ఉండగా దీని వలన ఏప్పకటికైనా ప్రమాదం ఉందని ఎన్నో సార్లు అధికారులకు విన్నవించుకున్నాం. మంగళవారం రోజు 11 కేవి కరెంట్ లైన్ ఇండ్లపై పడిపోయింది.ఇంట్లో టీవీ చూస్తున్న కర్రోళ్ల రేణుక, మౌనిక లు బైటకు రాకపోవడం తో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.ఏప్పటికైనా ఈ వైర్ లైన్ వల్ల ప్రమాదం పొంచి ఉందని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ వైర్లను తొలగించాలని లో ఇంటి యజమానులు విన్నవించుకుంటున్నారు.
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >