Posted on 2025-10-28 11:42:44
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనని సర్వత్ర ఉత్కంఠ భరితంగా మారింది. ఈ పదవి కోసం 17 మంది అధ్యక్ష పీఠం కోసం పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో నిజామాబాద్ కు చెందిన నరాల రత్నాకర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నగేష్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, జావేద్ అక్రమ్, బాడ్సి శేఖర్ గౌడ్ తదితరులతో పాటు ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాల వారు దరఖాస్తు చేశారు. ఇందులో వారికి పదవి అప్పగిస్తారనేది ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉండగా డిసిసి అధ్యక్ష పదవికి అన్ని విధాలుగా అర్హుడైన నగేష్ రెడ్డికే డిసిసి పీఠం దక్కవచ్చు అన్న విషయం జిల్లాలో ఆ పార్టీ కార్యకర్తల్లోనే ఎక్కువగా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఏది ఏమైనా నవంబర్ 5 తర్వాతనే డిసిసి పీటర్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి వరించనుందో అప్పటివరకు వేచి చూడాల్సిందే.
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >