| Daily భారత్
Logo




"మహిళలను కోటీశ్వరులు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం"

News

Posted on 2025-10-24 15:15:21

Share: Share


"మహిళలను కోటీశ్వరులు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం"

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. సిరికొండ మండలం కొండూరులో శుక్రవారం  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలో 670 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అలాట్మెంట్ ఇవ్వగా, అందులో 300 కేంద్రాలను మహిళలకు అప్పగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి, సొసైటీ చైర్మన్ చెల్లం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

భద్రాచలంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

Posted On 2026-05-12 20:40:46

Readmore >
Image 1

ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తో సత్ఫలితాలు

Posted On 2026-05-12 20:03:37

Readmore >
Image 1

పేకాట స్థావరంపై పోలీస్ మెరుపు దాడి..

Posted On 2026-05-12 19:44:50

Readmore >
Image 1

షాద్‌నగర్‌లో దారుణ హత్య కేసు ఛేదన

Posted On 2026-05-12 19:30:43

Readmore >
Image 1

పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Posted On 2026-05-12 19:21:38

Readmore >
Image 1

పశువుల అక్రమ రవాణా దారుల అరెస్ట్

Posted On 2026-05-12 19:20:10

Readmore >
Image 1

నీట్-యూజీ 2026 పరీక్ష రద్దు

Posted On 2026-05-12 19:17:14

Readmore >
Image 1

మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...

Posted On 2026-05-12 19:11:46

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా :1.4 కేజీల శిశువుకు పునర్జన్మ...

Posted On 2026-05-12 19:10:28

Readmore >
Image 1

సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం ఆత్మహత్య డ్రామా..

Posted On 2026-05-12 19:01:13

Readmore >