| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాల్వంచ మండలంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేకూనంనేని తో కలిసి పాల్గొన్నరాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

పాల్వంచ మండలంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేకూనంనేని తో కలిసి పాల్గొన్నరాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పరిధిలోని దళితుల ద్వారాజగన్నాధపురం, కేశవాపురం,బసవతారక కాలనీలలో మంజూరు అయిన పలు అభివృద్ధి పనులకు కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు శంకుస్థాపన చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 ఈ కార్యక్రమాల్లో పలు శాఖల అధికారులు కాంగ్రెస్ సిపిఐ నాయకులు SK షాబీర్ పాషా,కొండం వెంకన్న, ముత్యాల విశ్వనాథం,పైడిపల్లి మహేష్,వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Previous హలో "తెలంగాణ బిసి"చలో "రాజ్ భవన్"ముట్టడినీ ఖండించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్
Next ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. పలువురు మృతి
ADVERTISEMENT