Posted on 2025-10-23 21:51:59
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంపాపకొల్లు మాజీ ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, జూలూరుపాడుమున్నూరు కాపు మండల మాజీ అధ్యక్షులు పేద ప్రజల ఆరాధ్య దైవం "రోకటి సురేష్"59వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులు, గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు, కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలు మాట్లాడుతూ "సురేష్"అన్న చేసిన సేవలు గుర్తు చేస్తూ, ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి కట్టుగా కృషిచేస్తాం అని ఆయన ఆశయాలు జూలూరుపాడు మండల ప్రజల వైపు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు, ఆయన సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొంటారని అన్నారుఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బీటెక్ విద్యార్థి "యవన్" దారుణ హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు : 10 మంది నిందితుల అరెస్ట్
Posted On 2026-05-12 06:24:26
Readmore >
నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు
Posted On 2026-05-11 21:02:02
Readmore >
మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-05-11 20:42:59
Readmore >
రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్
Posted On 2026-05-11 20:38:54
Readmore >
ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ
Posted On 2026-05-11 20:36:52
Readmore >