Posted on 2025-10-23 19:34:21
కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆర్మూర్ ఎమ్మెల్యే, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: రౌడీ షీటర్ చేతిలో అత్యంత దారుణంగా వీర మరణం పొందిన సిసిఎస్ కానిస్టేబుల్ మృతి ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ ఘటన ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ నగరంలోని కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మానసిక ధైర్యాన్ని కల్పించారు..
భారతీయ జనతా పార్టీ తరఫున, కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి, వారికి అండగా ఉంటామని తెలియజేశారు. పరామర్శించిన వారిలో బిజెపి నాయకులు,
నగ్గొల్ల లక్ష్మి నారాయణ, బి.ఆర్ శివప్రసాద్, పద్మరెడ్డి, మాస్టర్ శంకర్, కలిగోట్ గంగాధర్ బిజెపి నాయకులు పాల్గొన్నారు
బీటెక్ విద్యార్థి "యవన్" దారుణ హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు : 10 మంది నిందితుల అరెస్ట్
Posted On 2026-05-12 06:24:26
Readmore >
నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు
Posted On 2026-05-11 21:02:02
Readmore >
మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-05-11 20:42:59
Readmore >
రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్
Posted On 2026-05-11 20:38:54
Readmore >
ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ
Posted On 2026-05-11 20:36:52
Readmore >
భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు
Posted On 2026-05-11 19:52:59
Readmore >