Posted on 2025-10-21 21:19:20
పిఎసిఎస్ చైర్మన్ మేకల పరమేష్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు
డైలీ భారత్ న్యూస్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు పిఎ,సి,ఎస్, చైర్మన్ మేకల పరమేష్ ఇబ్బందులను సమస్యలను తెలుసుకొని ముందుకు వచ్చి నేనున్నాను అని లబ్ధిదారులకు అండగా ఉంటానని వారితో మాట్లాడి అధికారుల దృష్టికి సమస్యలు తెలిపారు అనంతరం అధికారులు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు వెంటనే సహాయం చేస్తామని అన్నారు అని పిఎసిఎస్ చైర్మన్ మేకల పరమేష్ అన్నారు అనంతరం ఎంపీడీవో, ఏఈ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఫ్రీ ఇసుక టోకన్లు అందించడం జరిగిందని తెలిపారు
బీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కపురి నరసింహారావు ను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-11 16:03:11
Readmore >
బూర్గంపాడు మండలం : లక్ష్మీపురం లారీ యార్డు వద్ద వ్యక్తి దారుణ హత్య
Posted On 2026-05-11 16:01:16
Readmore >