Posted on 2025-10-21 21:34:46
సి సి ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ సతిమని ప్రణీత
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తమ కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇటీవల హత్య కు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత తెలిపారు. మంగళవారం డీజీపీ పరామర్శ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగకూడదన్నారు. సిబ్బంది టాస్క్కకు వెళ్లేటప్పుడు వెపన్స్ ఇవ్వాలని, ఫోర్స్ను పెంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సీఎం, డీజీపీ, పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >