Posted on 2025-10-21 21:34:46
సి సి ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ సతిమని ప్రణీత
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తమ కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇటీవల హత్య కు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత తెలిపారు. మంగళవారం డీజీపీ పరామర్శ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగకూడదన్నారు. సిబ్బంది టాస్క్కకు వెళ్లేటప్పుడు వెపన్స్ ఇవ్వాలని, ఫోర్స్ను పెంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సీఎం, డీజీపీ, పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కపురి నరసింహారావు ను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-11 16:03:11
Readmore >
బూర్గంపాడు మండలం : లక్ష్మీపురం లారీ యార్డు వద్ద వ్యక్తి దారుణ హత్య
Posted On 2026-05-11 16:01:16
Readmore >