| Daily భారత్
Logo




నా కుటుంబానికి జరిగిన అన్యాయం మరో కుటుంబానికి ఇలా జరగకూడదు

News

Posted on 2025-10-21 21:34:46

Share: Share


నా కుటుంబానికి జరిగిన అన్యాయం మరో కుటుంబానికి ఇలా జరగకూడదు

సి సి ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ సతిమని  ప్రణీత

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తమ కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇటీవల హత్య కు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత తెలిపారు. మంగళవారం డీజీపీ పరామర్శ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగకూడదన్నారు. సిబ్బంది టాస్క్కకు వెళ్లేటప్పుడు వెపన్స్ ఇవ్వాలని, ఫోర్స్ను పెంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సీఎం, డీజీపీ, పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు.

Image 1

గీతా పఠనంలో స్వర్ణ పతకం గెలుచుకున్న సిరిసిల్ల మహిళ

Posted On 2026-05-11 17:23:36

Readmore >
Image 1

బీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కపురి నరసింహారావు ను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-05-11 16:03:11

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : లక్ష్మీపురం లారీ యార్డు వద్ద వ్యక్తి దారుణ హత్య

Posted On 2026-05-11 16:01:16

Readmore >
Image 1

ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై కేంద్రం నూతన మార్గదర్శకాలు

Posted On 2026-05-11 15:58:13

Readmore >
Image 1

40 ఏళ్ల రైల్వే రిజర్వేషన్ వ్యవస్థకు గుడ్ బై

Posted On 2026-05-11 15:57:22

Readmore >
Image 1

పెళ్లయిన నెల రోజులకే దంపతుల ఆత్మహత్య

Posted On 2026-05-11 15:56:31

Readmore >
Image 1

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Posted On 2026-05-11 15:55:05

Readmore >
Image 1

హస్మిత విజయగాథ అందరికీ ఆదర్శం

Posted On 2026-05-11 11:53:42

Readmore >
Image 1

బంగారం కొనొద్దన్న మోదీ.. కారణం ఇదేనా?

Posted On 2026-05-11 11:03:32

Readmore >
Image 1

ఫోన్ ఇవ్వలేదని తల్వార్ తో బంధువుపై దాడి

Posted On 2026-05-11 10:49:35

Readmore >