Posted on 2025-10-20 14:04:33
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను ఎన్కౌంటర్ చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమాజానికి ముప్పుగా మారిన ఇలాంటి వ్యక్తిని ఏరిపారేస్తేనే స్వేచ్ఛగా తిరుగుతామంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే 60 కేసులుండటం, చట్టాన్ని లెక్కచేయకుండా ఆయుధాలతో తిరిగేవారు ఎప్పటికీ ప్రమాదకరమే అంటున్నారు. దీపావళి రోజున మరో నరకాసుర వధ జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆ నరక హంతకుడి ని ఎన్కౌంటర్ చేసిన సంతోషంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు రియాజ్ ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిన వెంటనే పలు కాలనీలలో ప్రజలు బాణసించాలు పేల్చారు.
“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”
Posted On 2026-05-10 13:12:35
Readmore >
కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-10 11:54:36
Readmore >
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >