Posted on 2025-10-20 13:30:50
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆదివారం గాలింపు చర్యల్లో భాగంగా అతనికి తీవ్ర గాయాలు కాగా పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం తరలించారు.పాత నేరస్థుడు శుక్రవారం రాత్రి సిసిఎస్ కానిస్టేబుల్ ను హత్య చేసిన క్రిమినల్ నేరస్తుడు రియాజ్ సోమవారం తప్పించుకునే క్రమంలో సోమవారం ఉదయం అతనికి కాపలా కాస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ నుండి తుపాకీ లాక్కొని అక్కడున్న వారిని హత్య చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు వెంటనే స్పందించి ఎవరికి ఎలాంటి ప్రాణా నష్టం కలగకుండా రియాజ్ ను సోమవారం ఉదయం పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తుంది. నిందితుడు ఏ ఆర్ కానిస్టేబుల్ నుండి తుపాకులు లాక్కునే సమయంలో అక్కడున్న మిగతా పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదిలా ఉండగా డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ ని హత్యచేయడమే కాకుండా 15 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ పై కాల్పులు జరిపి హతం చేశారు.
“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”
Posted On 2026-05-10 13:12:35
Readmore >
కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-10 11:54:36
Readmore >
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >