Posted on 2025-10-15 20:13:06
డైలీ భారత్, మంచిర్యాల: జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా, మంచిర్యాల జిల్లాలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం నస్పూర్ కలెక్టరేట్లో టీకాలకు సంబంధించిన గోడ ప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 15 నుండి నవంబర్ వరకు ప్రతి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 4 నెలలు దాటిన ప్రతి పశువుకు ఈ టీకాలు ఉచితంగా అందించాలని తెలిపారు.
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్
Posted On 2026-05-07 22:23:39
Readmore >
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-05-07 22:08:07
Readmore >
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >