| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై యువకుడి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై  యువకుడి ఆత్మహత్య

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిజామాబాద్ నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. గాయత్రీ నగర్ కు చెందిన మోత్కూరి కిషోర్ (39) వాచ్మెన్ పనిచేస్తున్నాడు. ఇంట్లో చిన్నపాటి గొడవలు జరగడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Previous రన్నింగ్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారం
Next జూబ్లీహిల్స్ లో ఓట్ల చోరీ, దొంగ పాస్పోర్టులు, డ్రగ్స్,ల దందా చేసింది మాజీ మంత్రి కేటీఆర్ కాదా..?
ADVERTISEMENT