Posted on 2025-10-15 09:12:49
డైలీ భారత్, సికింద్రాబాద్:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయి చాకెట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్ఫారం నంబరు 10లో మంగళవారం స్పెషల్ టాస్క్ఫోర్స్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి పోలీసులను చూసి బ్యాగ్ వదిలేసి పారిపోయాడు. పోలీసులు బ్యాగ్ను స్వాధీనం చేసుకొని చూడగా అందులో 1.600 గ్రాముల గంజాయి చాక్లెట్లు లభించాయి. చాక్లెట్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >