Posted on 2025-10-12 12:50:12
700 ఏళ్ల క్రితమే మేరు కులస్తుల ఐక్యత కోసం పోరాడిన గొప్ప వ్యక్తి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మేరు కులస్తుల ఆరాధ్య దైవమైన సంత్ శిరోమణి సద్గురు శ్రీ నాందేవ్ మహారాజ్ అడుగు జాడా లో నడవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం వినాయక్ నగర్ లోని మహా మహా వీరుల ప్రాంగణంలో సంతు శిరోమణి సద్గురు నాందేవ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 ఏ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 వందల ఏళ్ల క్రితమే అన్న సమయంలో ఎన్నో బోధనలు అందరూ ఐక్యంగా ఉండేందుకు కృషిచేసినా మహా వ్యక్తి ఆయన అని అన్నారు నేటి తరానికి, మేరు కులస్తులు నెరవేర్చిన నెరవేర్చిన వారం వారవుతామని అన్నారు. ఏ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి మేలు ఏ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి మేరు కులస్తులు విగ్రహ ప్రతిష్టాపనలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పోల్కం గంగాకిషన్ బిసి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి,ఈశ్వర్ నామ్ దేవ్ రావు గారు,జిల్లా మేరు సంఘం సోమ హన్మంతరావు అధ్యక్షులు, కొట్టూరు దేవదాస్- ప్ర. కార్యదర్శి, కొట్టూరు చంద్రకాంత్ కోశాధికారి,నగర మేరు సంఘం,శ్రీ మంతెన దశరత్ - అధ్యక్షులు,దర్శస్తు గంగాధర్ - ప్ర. కార్యదర్శి, యెన్ను సుదర్శన్ - కోశాధికారి మేరు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >