Posted on 2025-10-10 19:00:17
డైలీ భారత్, దమ్మపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మున్నపేట పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్న సందర్భంగా విద్యార్థులు సాయంత్రము 5:15 వరకు ఉండాల్సిన అవసరం ఉంది కావున ఈరోజు అల్పాహారం అందజేయడం ప్రారంభించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో చదవడానికి అల్పాహారం అందించడం వారికి ప్రయోజనం చేకూరుతుందని తెలియజేశారు ఇట్టి అల్పాహారం తల్లిదండ్రుల సహకారంతో అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు TRTF (తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్న గారి నారాయణ మాట్లాడుతూ గత సంవత్సరము ప్రభుత్వము విద్యార్థుల అందించిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పదో తరగతి విద్యార్థుల కొరకు స్నాక్స్ అందజేసే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరనైనది ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు శనిగరం నారాయణ గుడి కాడి కొమరయ్య అజ్మీర కవిత జడల విజయ శ్రీ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >