Posted on 2025-10-06 17:21:22
అన్ని ధర్మాల్లో కన్నా హిందూ ధర్మం గొప్పది..
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పురాతన ఆలయాల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
పురాతన ఆలయాలు వాటి చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.నగరంలోని గాజుల్ పేట్ లో చిలుకల చిన్నమ్మ ఆలయ నిర్మాణం సందర్భంగా ఉగ్రహ పునప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.చివరి రోజు మహాయజ్ఞం కుంకుమార్చన జరిగింది.విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో ఆర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.పురాతన గ్రామ దేవతలను పూజించడం హిందూ సాంప్రదాయంలో ఒక భాగమని అన్నారు.ప్రధాని మోడీపాలనలో దేశం లో కొత్త కొత్త ఆలయాలు నిర్మింపబడుతున్నాయని గుర్తు చేశారు. బలయోగి పిట్ల కృష్ణ మహరాజ్ కాంగ్రెస్ నాయకులు రాంభూపాల్ నరాల రత్నాకర్ బాలకిషన్ ఆలయ కమిటీ ప్రతినిధులు రాజు గంగా ప్రసాద్ ,ప్రవీణ్ గంగాధర్ శైలందర్ లింబాద్రి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >