| Daily భారత్
Logo




అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం పమిడిముక్కల మండల శాఖ అధ్యక్షుడుగా బోయిన నాగరాజు

News

Posted on 2025-10-05 09:37:57

Share: Share


అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం పమిడిముక్కల మండల శాఖ అధ్యక్షుడుగా బోయిన నాగరాజు

డైలీ భారత్,పమిడిముక్కల: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం పమిడిముక్కల మండల శాఖ అధ్యక్షుడుగా బోయిన నాగరాజును నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా ఎన్నికైన నాగరాజు మాట్లాడుతూ నిత్యం అయ్యప్ప భక్తుల అభ్యుదయానికి, సమస్యల పరిష్కారంతోపాటు, అఖిలభారత అయ్యప్ప భక్తుల సంఘం బలోపే తానికి కృషి చేస్తానన్నారు. తనను మండల అధ్యక్షులుగా నియమించిన జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య కు కృతజ్ఞతలు తెలిపారు.

Image 1

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Posted On 2026-05-07 12:09:14

Readmore >
Image 1

ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి

Posted On 2026-05-07 11:10:33

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్ : సువేందు అధికారి పీఏ దారుణ హత్య...

Posted On 2026-05-07 07:37:25

Readmore >
Image 1

అనుమతి లేని గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలి...

Posted On 2026-05-06 23:24:18

Readmore >
Image 1

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సులే!!!

Posted On 2026-05-06 23:18:17

Readmore >
Image 1

వెస్ట్ బెంగాల్లో ఎమ్మెల్యేగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్

Posted On 2026-05-06 23:16:52

Readmore >
Image 1

భద్రాచలం బ్రిడ్జి మలుపు- ప్రమాదాలకి తలుపు...

Posted On 2026-05-06 21:43:07

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-06 21:41:28

Readmore >
Image 1

వస్త్ర పరిశ్రమలకు కోటి చీరల ప్రభుత్వ ఆర్డర్

Posted On 2026-05-06 19:43:56

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఎస్ఐ

Posted On 2026-05-06 18:54:08

Readmore >