| Daily భారత్
Logo




బస్సులో సీటు కోసం శిఖలు పట్టుకొని కొట్టుకున్న మహాలక్ష్మిలు

News

Posted on 2024-01-01 15:26:49

Share: Share


బస్సులో సీటు కోసం శిఖలు పట్టుకొని కొట్టుకున్న మహాలక్ష్మిలు

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కిందట మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే.

అయితే బస్సుల్లో సీటు కోసం పలువురు మహిళలు గొడవలకు దిగుతున్నారు. ఈ పథకం ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో తరచూ ఇలాంటి గొడవలు జరుగు తునే ఉన్నాయి.

తాజాగా మరోసారి ఈరోజు మహిళల మధ్య ఇలాంటి వాగ్వాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్‌ నుంచి సగ్గా రెడ్డి వెళ్లే బస్సులో ఈ ఘట న జరిగినట్టుగా తెలుస్తోంది.

బస్సులో మొదటగా ఓ మహిళ కర్చీఫ్ వేసింది. అయితే ఆ కర్చీఫ్‌ని తీసి వేరే మహిళ తన సీటులో కూర్చోంది.

దీంతో కోపోద్రి క్తురాలైన మొదటి మహిళ ప్రయాణి కురాలు..ఆ తర్వాత సీటులో కూర్చున్న మహి ళతో తగాదాకు దిగింది. ఇరువురి భీకరమైన ఫైటింగ్ జరిగింది. దీనికితోడు ఇద్దరి బంధువులు కూడా తీవ్రంగా కొట్టుకున్నారు.

పలువురు మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని మరి కొట్టుకున్నారు.మహిళల గొడవ చూసి బస్సులో ఉన్న ఓ చిన్నారి బోరున విలపిం చింది. దీంతో బస్సులో ఉన్న మహిళల మధ్య ఘర్షణను ఆపేందుకు ఇతర ప్రయాణి కులు ప్రయత్నించారు.

కాసేపటి తర్వాత మహిళల మధ్య గొడవ సద్దు మనిగిం ది. అయితే.. ఆ బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణి కులు ఈ ఘటనను వీడి యో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఆన్ లైన్‌లో వైరల్‌గా మారింది.

Image 1

షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం

Posted On 2026-02-13 15:28:44

Readmore >
Image 1

తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-02-10 15:52:53

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్

Posted On 2026-02-10 15:17:37

Readmore >
Image 1

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

Posted On 2026-02-10 15:12:38

Readmore >
Image 1

మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

Posted On 2026-02-10 15:11:28

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-02-10 14:36:05

Readmore >
Image 1

అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2026-02-10 14:32:27

Readmore >
Image 1

బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్

Posted On 2026-02-10 14:23:27

Readmore >
Image 1

మల్లెల మడుగు వద్ద ప్రమాదాల ముప్పు

Posted On 2026-02-10 14:20:29

Readmore >
Image 1

మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

Posted On 2026-02-10 13:03:20

Readmore >