Posted on 2025-09-26 21:11:48
తాసిల్దార్ ముప్పు కృష్ణ
వరంగల్ /నల్లబెల్లి, డైలీ భారత్ న్యూస్: ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడితే వారికి రేషన్ కార్డు రద్దు తో పాటు ప్రభుత్వ పథకాలు అందకుండా పోతాయని నల్లబెల్లి తాసిల్దార్ ముప్పుకృష్ణ పేర్కొన్నారు
శుక్రవారం మండల కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా నాటు సారా తయారు చేయడంతో పాటు విక్రయించడాన్ని గమనించిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ ఇద్దరు వ్యక్తులను స్థానిక తాసిల్దార్ ముప్పు కృష్ణ ముందు బైండవర్ చేశారు.ఈ సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ ఇలా నాటు సారా తయారు చేయడంతో పాటు విక్రయిస్తే అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడితే వారికి రేషన్ కార్డు రద్దు చేయడంతో పాటు ప్రభుత్వము నుండి వచ్చే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయని ఆయన హెచ్చరించారు. చివరి అవకాశంగా మందలిస్తూ మరో మారు ఇలాంటి చర్యలకు పాటుపడితే వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పవని హెచ్చరించారు.వీరి వెంట నర్సంపేట ఎక్సైజ్ శాఖ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >