Posted on 2023-12-30 13:33:26
డైలీ భారత్, తిరుపతి : తిరుమలలో మరోసారి ఈరోజు తెల్లవారుజామున చిరుత, ఎలుగుబంటి కదలికలు కనిపించాయి.
ఈ మేరకు ట్రాప్ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. ఈ చిరుత, ఎలుగు బంటి ఈ నెల 13, 29వ తేదిలలో ట్రాప్ కెమెరాకు చిరుత చిక్కినట్లు తితిదే తెలిపింది.
ఈ నేపథ్యంలో నడక మార్గంలో వచ్చే భక్తులకు హెచ్చరిక చేసింది. భక్తులు అప్రమత్తంగా గుంపులు గుంపులుగా రావాలని సూచించింది..
మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-31 11:28:48
Readmore >
గంజి శ్రీదేవి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం
Posted On 2026-03-31 10:55:55
Readmore >
కామారెడ్డి ప్రీమియర్ లీగు : ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం రూ.1.20 లక్షల విరాళం
Posted On 2026-03-31 10:54:41
Readmore >
హనుమాన్ జయంతి ర్యాలీ మార్గాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-03-31 10:53:12
Readmore >
కలెక్టరేట్ వద్ద బకాయిల సాధన కొరకు రిటైర్డ్ ఉద్యోగస్తుల నిరసన
Posted On 2026-03-31 08:48:45
Readmore >