Posted on 2023-12-30 19:03:26
డైలీ భారత్, తిరుపతి : తిరుమలలో మరోసారి ఈరోజు తెల్లవారుజామున చిరుత, ఎలుగుబంటి కదలికలు కనిపించాయి.
ఈ మేరకు ట్రాప్ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. ఈ చిరుత, ఎలుగు బంటి ఈ నెల 13, 29వ తేదిలలో ట్రాప్ కెమెరాకు చిరుత చిక్కినట్లు తితిదే తెలిపింది.
ఈ నేపథ్యంలో నడక మార్గంలో వచ్చే భక్తులకు హెచ్చరిక చేసింది. భక్తులు అప్రమత్తంగా గుంపులు గుంపులుగా రావాలని సూచించింది..
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >