Posted on 2025-09-19 14:28:04
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగర శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ బిజెపి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అందులో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ముఖ్యఅతిథిగా హాజరు అవడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముగ్గురిని చూసి పలు ప్రవేట్ ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >