Posted on 2023-12-28 06:30:27
డైలీ భారత్, తమిళనాడు:తమిళనాడు కెప్టెన్ విజయకాంత్ (71) గురువారం ఉదయం కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాజాగా కరోనా బారిన పడ్డారు.
దీంతో ఆయనకు చెన్నైలోని ఓ హాస్సిటల్లో వెంటిలేటర్ మీద చికిత్సను అందిస్తూ వచ్చారు. అయితే శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆయన కన్నుమూశారు.
ఆయన తుది శ్వాస విడిచినట్టుగా హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఆయన మరణ వార్త తెలుసుకున్నడీడీఎంకే శ్రేణులు కన్నీరుమున్నీర వుతన్నారు.
గత కొన్ని రోజులుగా విజయకాంత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. రీసెంట్గానే ఆయన ఆరోగ్యం మీద రకరకాల పుకార్లు వచ్చాయి.
ఆయన హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటూ ఉంటే.. మరణించాడనే రూమర్లు కూడా వచ్చాయి. అందరూ ఆయన చనిపోయినట్టుగా నెట్టింట్లో ట్వీట్లు కూడా పెట్టారు. కానీ వెంటనే హాస్పిటల్ వర్గాలు స్పం దించాయి. ఆయన ఇంకా బతికే ఉన్నారని అప్డేట్ ఇచ్చింది.
కానీ ఇప్పుడు మాత్రం కెప్టెన్ ఇక ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆయన మరణంతో డీడీఎంకే కార్యకర్తలు, కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. గుండె బద్దలైనట్టుగా ఉందంటూ నెటిజన్లు ఆయన మృతి పట్ల తీవ్ర దు:ఖాన్ని వ్యక్తపరు స్తున్నారు.
రాజ్భవన్లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >