Posted on 2025-09-09 17:25:45
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ గీతా నగర్ సిరిసిల్ల పాఠశాలలో9-9-2025 నాడు కాలోజీ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ మన తెలంగాణ భాష ఔన్నత్యాన్ని గురించి అలాగే కాలోజి నారాయణరావు యొక్క విశేష కృషిని వివరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎం తిరుపతి మరియు అనురాధ మేడం సభా వేదిక అలంకరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుని మరియు కాలోజి నారాయణరావు చిత్రపటాన్ని చిత్రించిన డ్రాయింగ్ మాస్టర్ రుద్ర రమేష్ ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పద్య పఠన పోటీ మరియు ఉపన్యాస పోటీ పాటల పోటీ నిర్వహించారు విజేతలకు బహుమతులు అందించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయురాలు జయంతి గారు సతీష్ ప్రభాకర్ మంజుల మేడం పాల్గొని వీరితో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >
జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:21:35
Readmore >
సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం
Posted On 2026-05-05 16:16:41
Readmore >