Posted on 2025-09-03 20:19:57
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఈనెల 4న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డిలో పర్యటించనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. షెడ్యూల్.. 4న సీఎం హెలికాప్టర్ ద్వారా లింగంపేటకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎల్లారెడ్డి కళ్యాణి ప్రాజెక్టు, నాగిరెడ్డిపేట, పోచారం ప్రాజెక్టు వద్ద వరద తాకిడికి కొట్టుకుపోయిన వంతెనను, అలాగే ప్రాజెక్టు వద్ద కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
మెడిసిటీ మెగా క్యాంప్, మాజీ పి ఎం పి మిద్దెల యాదమ్మ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు
Posted On 2026-01-16 20:39:04
Readmore >
ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితుల అరెస్టు, మరో 9 మంది పరారీ
Posted On 2026-01-16 18:12:26
Readmore >
నిజామాబాద్ జిల్లాలో కొత్త అల్లుడికి 150 వంటకాలతో సంక్రాంతి కనుమ విందు
Posted On 2026-01-16 16:34:26
Readmore >
పోలీస్ కమీషనరేట్ పరిధిలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలో కోడి పందాలు, జూదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ
Posted On 2026-01-15 20:15:22
Readmore >