Posted on 2025-09-03 20:19:57
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఈనెల 4న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డిలో పర్యటించనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. షెడ్యూల్.. 4న సీఎం హెలికాప్టర్ ద్వారా లింగంపేటకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎల్లారెడ్డి కళ్యాణి ప్రాజెక్టు, నాగిరెడ్డిపేట, పోచారం ప్రాజెక్టు వద్ద వరద తాకిడికి కొట్టుకుపోయిన వంతెనను, అలాగే ప్రాజెక్టు వద్ద కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >