| Daily భారత్
Logo




గణేష్ నిమజ్జనం ఏ రోజు చేయాలో తెలియక అయోమయంలో ప్రజలు

News

Posted on 2025-09-03 19:20:49

Share: Share


గణేష్ నిమజ్జనం ఏ రోజు చేయాలో తెలియక అయోమయంలో ప్రజలు

ఈ రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చు అంటున్న పండితులు..

చంద్రగ్రహణం కారణంగా నిమజ్జనం తొమ్మిదవ రోజు చేయాలా.. 11వ రోజు చేయాలా అని సందిగ్ధంలో గణేష్ మండలి నిర్వాహకులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఈనెల 7 తేదీన చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో గ్రహణం వస్తున్నందున గణేష్ నిమజ్జనం గురువారం నాలుగో తేదీ  చేయాలా.. లేదా ఆరవ తేదీన 11వ రోజు శనివారం చేయాలా అని సందిగ్ధంలో జిల్లాలోని పలు గణేష్ మండలి నిర్వాహకులు సందిగ్ధంలో పడ్డారు. ఇది ఇలా ఉండగా మరోవైపు పోలీస్ శాఖ వారు ఈనెల 4న గురువారం నిమజ్జనం  ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఓ ప్రకటన విడుదల చేశారు.   నాలుగో తేదీన నిమజ్జనం పలు గణేష్ ప్రతిమలు నిమజ్జనానికి వెళ్తున్న నేపథ్యంలో నాలుగో తేదీ ఉదయం 6 గంటల నుండి 5వ తేదీ ఉదయం ఐదు గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కళ్ళు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఆరవ తేదీన 11 రోజులు వస్తున్నందున ఆరోజు కూడా సిపి ఆదేశాలు అమలు అవుతాయా లేదా అనేది చర్చనియాంశంగా మారింది. అయితే  గ్రహణం ఉన్న సందర్భంగా ఎప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేస్తే మంచిదో నని వినాయక భక్తులు  అయోమయంలో పడుతున్నారు.

Image 1

ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-10 12:06:47

Readmore >
Image 1

ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు

Posted On 2026-03-10 11:54:35

Readmore >
Image 1

“LSRW" నైపుణ్యాలతో ఆంగ్ల భాషలో అద్బుత అవకాశాలు

Posted On 2026-03-09 20:25:04

Readmore >
Image 1

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-09 20:20:14

Readmore >
Image 1

ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-09 19:45:58

Readmore >
Image 1

పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష...

Posted On 2026-03-09 19:25:55

Readmore >
Image 1

మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్

Posted On 2026-03-09 19:22:17

Readmore >
Image 1

కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి

Posted On 2026-03-09 19:20:29

Readmore >
Image 1

ఐటిడిఏ కాంప్లెక్స్‌ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి

Posted On 2026-03-09 19:19:18

Readmore >
Image 1

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

Posted On 2026-03-09 19:17:48

Readmore >