Posted on 2025-08-13 18:58:41
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి బుధవారం పలు శుభకార్యాలకు హాజరై దీవించారు. రామవరం ప్రాంతానికి చెందిన మధు కుమార్తె ఆరుణ్య చెవులు కుట్టు వేడుకకు హాజరై చిన్నారిని దీవించారు. అనంతరం అరిసెల రాజు - రాధా దంపతుల ఏకైక కుమార్తె రమ్య - భీమేశ్వర్ పెళ్లి వేడుకకు హాజరై ఆశీర్వదించారు. మొగడ సతీష్ - శిరీష దంపతుల ప్రధమ కుమారుడు ధనుష్ హల్ది వేడుకకు హాజరై నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు మరియు పలువురు పాల్గొన్నారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >