Posted on 2025-08-13 15:28:41
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి బుధవారం పలు శుభకార్యాలకు హాజరై దీవించారు. రామవరం ప్రాంతానికి చెందిన మధు కుమార్తె ఆరుణ్య చెవులు కుట్టు వేడుకకు హాజరై చిన్నారిని దీవించారు. అనంతరం అరిసెల రాజు - రాధా దంపతుల ఏకైక కుమార్తె రమ్య - భీమేశ్వర్ పెళ్లి వేడుకకు హాజరై ఆశీర్వదించారు. మొగడ సతీష్ - శిరీష దంపతుల ప్రధమ కుమారుడు ధనుష్ హల్ది వేడుకకు హాజరై నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు మరియు పలువురు పాల్గొన్నారు.
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >