Posted on 2023-12-21 15:13:51
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:అక్రమ ఇసుక రవాణా,ఇసుక డంపులు వంటివి ఎక్కడ కనిపించినా ఉపేక్షించేది లేదన్న టోనీ స్థానిక అవసరాలకు తప్ప అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించేది లేదని వెల్లడి గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని గ్రామస్థాయిలో నుండి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి..బీఆర్ఎస్ నేతలు మాత్రం కోట్లకు అందలం ఎక్కారని పైర్ సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని వెల్లడి
ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది పోగా ఇంకా అధికారంలో ఉన్నామనే సోయిలో బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఉన్న అప్పుల లెక్క చెప్పితే బీఆర్ఎస్ నేతలకు అంత అదిరిపాటు ఎందుకు మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిర్రు
అభివృధ్ది మాటున అవినీతి చేసి ఆస్తులు మీరు సంపాదించి..రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని శ్వేత పత్రం ద్వారా వివరించాలని చూస్తే అంతా భయమెందుకు రాష్ట్రంలో 6 లక్షల కోట్ల అప్పు అయితే.. ఆ నేతలు ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వివరిస్తాం ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు మండల నాయకులు నెరల్లా నరసింగం గౌడ్,కటకం రాజశేఖర్,ఎంపిటిసి బైరినేని రాము,శ్రీకాంత్ గాడ్,పొన్నలా పరుశురాం,మునిగల రాజు,బాల సాని శ్రీను,ముక్క శ్రీను,కళ్లెం శ్రీనివాస్ రెడ్డి,ఇక్బాల్,బైరీ శ్రీను,భరత్,ఎడ్ల తిరుపతి,పయ్యావుల శ్రీను,యోగి,కిషన్,గంగ,బలరాం గౌడ్,శ్యామ్,విక్కీ తదితరులున్నారు.
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >