Posted on 2025-07-27 20:22:25
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో సమగ్రంగా చర్చించారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రజలలో విశ్వాసాన్ని మరింత బలపరిచే చర్యలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు గిరిబాబు తెలిపారు.
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >