డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో సమగ్రంగా చర్చించారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రజలలో విశ్వాసాన్ని మరింత బలపరిచే చర్యలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు గిరిబాబు తెలిపారు.
News
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును కలిసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు