Posted on 2025-07-27 07:12:26
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: గంజాయికి బానిసై సులాభ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి ని ముస్తాబాద్ పోలీసులు అ రెస్టు చేశారు.స్థానిక ఎస్ ఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మందాట చందు (22)తన స్నేహితుడు ఐనా మనోజ్ దగ్గర గంజాయి కొనుగోలు చేసాడు.దానిలో కొంత త్రాగి మిగిలిన గంజాయి ని ముస్తాబాద్ శివారులో అమ్మడానికి వస్తున్న క్రమంలో అతని ని పట్టుకొని అతని వద్ద నుండి102గ్రాముల గంజాయి,ఒక.మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించినట్టు ఎస్సై గణేష్ తెలిపారు అతని స్నేహితుడు పరార్ లో ఉన్నట్టు తెలిపారు నిషేధిత గంజాను కలిగి ఉన్న విక్రయించిన కఠిన చర్యలు తప్పవని ఎస్ ఐ హెచ్చరించారు
రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు
Posted On 2026-07-24 19:19:00
Readmore >
కామారెడ్డి జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్
Posted On 2026-07-24 19:17:19
Readmore >
జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
Posted On 2026-07-24 17:38:47
Readmore >
దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు
Posted On 2026-07-24 16:54:48
Readmore >
నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు
Posted On 2026-07-24 13:53:56
Readmore >
పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం
Posted On 2026-07-24 09:13:16
Readmore >
కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం
Posted On 2026-07-24 09:09:28
Readmore >