Posted on 2025-07-20 19:25:18
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో శ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం నందు ఆషాడ మాస బోనాల పండుగ సందర్భంగా ఉదయం 7 గంటల మామిడి తోరణాలంకరణ కార్యక్రమం మరియు 8 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారి ప్రీతిగా పురహితులచే ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది పాపకొల్లు పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రీతిగా గ్రామ కూడల్లో బొడ్రాయి బోనాలు సమర్పించి డప్పు వాయిద్యాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మరియు కోళ్లు మేకలు భక్తులు తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు గ్రామ ప్రజలు పాడి పంట సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి మనస్పూర్తిగా మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో కోట మైసమ్మ తల్లి భక్తి బృందం పాల్గొన్నారు
ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు
Posted On 2026-04-20 10:30:56
Readmore >
MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే
Posted On 2026-04-20 07:46:07
Readmore >
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >