Posted on 2025-07-20 15:55:18
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో శ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం నందు ఆషాడ మాస బోనాల పండుగ సందర్భంగా ఉదయం 7 గంటల మామిడి తోరణాలంకరణ కార్యక్రమం మరియు 8 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారి ప్రీతిగా పురహితులచే ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది పాపకొల్లు పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రీతిగా గ్రామ కూడల్లో బొడ్రాయి బోనాలు సమర్పించి డప్పు వాయిద్యాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మరియు కోళ్లు మేకలు భక్తులు తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు గ్రామ ప్రజలు పాడి పంట సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి మనస్పూర్తిగా మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో కోట మైసమ్మ తల్లి భక్తి బృందం పాల్గొన్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >