| Daily భారత్
Logo




కోటగల్లీలోని కోటమైసమ్మ ఆలయంలో ఘనంగా బోనాలు

News

Posted on 2025-07-20 15:10:55

Share: Share


కోటగల్లీలోని కోటమైసమ్మ ఆలయంలో  ఘనంగా బోనాలు

పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని జాతరను తలపించిన కోట గల్లి  ప్రాంతం

ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్న నూడా చైర్మన్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆషాడ మాసం చివరి ఆదివారం పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోటగల్లి ప్రాంతంలో కోట మైసమ్మ ఆలయ అధ్యక్షుడు అంతిరెడ్డి దేవేందర్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం తెల్లవారుజామున నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు భక్తులు నిర్వహించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నూడా చైర్మన్ కేశవేణు, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్ లు హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.


ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు అంతిరెడ్డి దేవేందర్ మాట్లాడుతూ ఎంతో మహిమగల కోట మైసమ్మ ఆలయంలో భక్తుల కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి కెక్కారని కోట గల్లి ప్రాంతవాసులనే కాకుండా ఆ అమ్మవారు నిజామాబాద్ నగర వాసులందరిని కాపాడుతూ వస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం నూడా చైర్మన్ కేశ వేణు  మాట్లాడుతూ తాను చిన్ననాటి నుండి ఈ అమ్మవారి మహిమను తెలుసుకుంటూ వస్తున్నానని భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ వారికి ఎలాంటి ఆపద రాకుండా ఆ అమ్మవారు తోడుగా వారికి అండగా నిలుస్తున్నారని ఇది ఎంతో గొప్ప విషయం అన్నారు.

Image 1

అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకునే చంపిన తండ్రి

Posted On 2026-07-18 10:24:15

Readmore >
Image 1

24 గంటల వ్యవధిలో మెడికో విద్యార్థిని, ప్రియుడు చరణ్ అనుమానాస్పద మృతి!

Posted On 2026-07-18 10:20:51

Readmore >
Image 1

ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తే పౌరసత్వం రద్దు కానట్లే : సుప్రీంకోర్టు

Posted On 2026-07-18 06:17:55

Readmore >
Image 1

రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు

Posted On 2026-07-18 06:16:11

Readmore >
Image 1

జిల్లాలో నరసన్న పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

Posted On 2026-07-18 06:13:42

Readmore >
Image 1

జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Posted On 2026-07-17 17:49:23

Readmore >
Image 1

భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Posted On 2026-07-17 17:07:37

Readmore >
Image 1

ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!

Posted On 2026-07-17 15:20:28

Readmore >
Image 1

సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు

Posted On 2026-07-17 15:09:10

Readmore >
Image 1

సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్

Posted On 2026-07-17 14:10:00

Readmore >