Posted on 2025-07-16 16:36:15
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో జిపిఎస్ గుర్బాబాది స్కూల్లో నోట్బుక్స్, పెన్లు, న్యూట్రిషన్ జ్యూస్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా అధ్యక్షులు సోడి కృపాల్ సింగ్ హాజరై మాట్లాడుతూ, జీరో స్కూల్ను పునర్జీవనం తీసుకురావడంలో పాఠశాల హెడ్మాస్టర్ చిన్నయ్య స్వామి, వాణి టీచర్లను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అందుకే నోట్బుక్స్, పెన్ల పంపిణీ చేయడం జరుగుతుందని, చక్కగా చదువు కొనసాగేలా అన్ని రంగాలలో ముందుకు నడవాలని కోరుకున్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నిర్వాహకులు విద్యార్థులకు నోట్బుక్స్, పెన్లు న్యూట్రిషన్ జ్యూస్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో అధ్యక్షులు లింబాద్రి, కార్యదర్శి రాఘవేంద్ర బాబు, ఖజానాదారు అంకం రాజేందర్, దాత గురుప్రసాద్ పాల్గొన్నారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >