Posted on 2025-07-16 16:36:15
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో జిపిఎస్ గుర్బాబాది స్కూల్లో నోట్బుక్స్, పెన్లు, న్యూట్రిషన్ జ్యూస్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా అధ్యక్షులు సోడి కృపాల్ సింగ్ హాజరై మాట్లాడుతూ, జీరో స్కూల్ను పునర్జీవనం తీసుకురావడంలో పాఠశాల హెడ్మాస్టర్ చిన్నయ్య స్వామి, వాణి టీచర్లను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అందుకే నోట్బుక్స్, పెన్ల పంపిణీ చేయడం జరుగుతుందని, చక్కగా చదువు కొనసాగేలా అన్ని రంగాలలో ముందుకు నడవాలని కోరుకున్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నిర్వాహకులు విద్యార్థులకు నోట్బుక్స్, పెన్లు న్యూట్రిషన్ జ్యూస్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో అధ్యక్షులు లింబాద్రి, కార్యదర్శి రాఘవేంద్ర బాబు, ఖజానాదారు అంకం రాజేందర్, దాత గురుప్రసాద్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >