Posted on 2025-07-13 18:21:27
డైలీ భారత్, హైదరాబాద్: సికింద్రాబాద్లో జరుగుతున్న లష్కర్ బోనాల జాతర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చకులు సీఎంకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖతో పాటు అనేకమంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >