Posted on 2023-12-16 16:58:52
డైలీ భారత్, కృష్ణాజిల్లా :కన్నతండ్రిని అత్యంత కర్కశంగా ఇంట్లో మంచం పైనే చంపి, డీజిల్ పోసి తగులబెట్టి చంపేశాడు.
ఈ అమానవీయ ఘటన నాగాయలంక మండలం భావదేవరపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగినట్టు తెలిసింది. ఆస్థి కోసం బండే హరిమోహనరావును అతని కుమారుడు పవన్ కళ్యాణ్ ఇంట్లోనే దారుణంగా డీజిల్ పోసి కాల్చి చంపేశాడు.
శనివారం ఉదయం సమా చారం అందుకున్న అవని గడ్డ సీఐ ఎల్.రమేష్, నాగా యలంక ఎస్ఐ ఘటన స్థలికి చేరుకుని హరి మోహ నరావు మృతదేహం పరి శీలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పంచనామా అనంతరం మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు....
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >