Posted on 2023-12-16 12:54:10
డైలీ భారత్, తంగళ్ళపల్లి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది రోజులు కాలేదు బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్న టోనీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంట్ ఇస్థలేరని అనడం సిగ్గుచేటని పైర్ ఎమ్మేల్యేగా గెలిచి రేపు మొదటిసారి జిల్లాకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులకు పిలుపు జిల్లేళ్ళ గ్రామ బార్డర్ వద్ద ఆది శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలకడానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంత అవినీతి మయం,అభివృధ్ది కుంటు పడింది కాంగ్రెస్ పార్టీతో పాలన కాదని అంటున్నారు దేశ అభివృద్ధి జరిగి,అభివృద్ధిలో దేశం పురోగబివృద్ది సాధించింది కాంగ్రెస్ పార్టీతోనే విషయం బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలి ఇందిరమ్మ బాటలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయం బీఆర్ఎస్ చేసిన తప్పులు పునరావృతం కావద్దని చూస్తున్నాం 90 రోజుల్లో హామీలు అమలు చేస్తాం..సుస్థిర పాలన అందిస్తాం బీఆర్ఎస్ నేతలు పనికట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ నమ్మరు..నమ్మకాన్ని వమ్ము చేయం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ..అందరకీ న్యాయం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల,వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >