| Daily భారత్
Logo




నిజామాబాద్ జిల్లాలో ఒకేరోజు మూడు ప్రాంతాల్లో విరబూసిన బ్రహ్మ కమలం పుష్పాలు

News

Posted on 2025-07-04 17:06:04

Share: Share


నిజామాబాద్ జిల్లాలో ఒకేరోజు మూడు ప్రాంతాల్లో విరబూసిన బ్రహ్మ కమలం పుష్పాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: హిమాలయాల్లో మాత్రమే వికసించే బ్రహ్మకమలానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పుష్పం అరుదుగా మాత్రమే పూస్తుంది. అలాంటి బ్రహ్మ కమలం ప్రస్తుతం నిజామాబాద్​ జిల్లాలోనూ జిల్లా కేంద్రంలోని ఒకరి నివాసం లో  విరబూసింది. విద్యుత్​శాఖలో పనిచేస్తున్న ఏడీఈ తోట రాజశేఖర్  దంపతులు నిజామాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని మురుడేశ్వర్ నుంచి గతంలో మొక్కను తీసుకువచ్చి తమ ఇంటి ఆవరణలో నాటారు . ప్రస్తుతం ఆ మొక్కకు మూడు పువ్వులు పూశాయి. అలాగే పోతంగల్ మండల కేంద్రంలో జింగరి గంగాధర్​, జయశ్రీ దంపతులు బ్రహ్మకమలం మొక్కను బద్రీనాథ్​ నుంచి తీసుకువచ్చినట్లు తెలిపారు . ఆ మొక్క సైతం పుష్పించింది. ఈ సందర్భంగా ఆ పువ్వులకు ప్రత్యేక పూజలు చేశారు.

Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >
Image 1

ప్రియుడి దారుణ హత్య.. సుత్తితో బాది, గొంతు కోసిన వివాహిత

Posted On 2026-04-18 14:46:08

Readmore >
Image 1

"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి

Posted On 2026-04-18 13:51:32

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఐదేళ్ల బాలుడి హత్య

Posted On 2026-04-18 13:49:45

Readmore >
Image 1

స్టేట్ టాపర్.. కానీ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా బుక్

Posted On 2026-04-18 13:42:37

Readmore >