Posted on 2025-07-04 16:13:40
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ AE రఘు ఈరోజు సిరిసిల్ల శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పర్యావరణం గురించి పౌరుల యొక్క విధుల గురించి స్వచ్ఛభారత్ గురించి మరియు వ్యక్తిగత పరిశుభ్రత సామాజిక పరిశుభ్రత వివరించ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ రఘు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలక వేణుకిరణ్ మరియు పాఠశాల మాతాజీలు పాల్గొని విద్యార్థులకు పరిసరాలు పరిసరాల పట్ల అవగాహన కలిగించారు
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >