Posted on 2025-07-04 16:13:40
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ AE రఘు ఈరోజు సిరిసిల్ల శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పర్యావరణం గురించి పౌరుల యొక్క విధుల గురించి స్వచ్ఛభారత్ గురించి మరియు వ్యక్తిగత పరిశుభ్రత సామాజిక పరిశుభ్రత వివరించ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ రఘు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలక వేణుకిరణ్ మరియు పాఠశాల మాతాజీలు పాల్గొని విద్యార్థులకు పరిసరాలు పరిసరాల పట్ల అవగాహన కలిగించారు
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >