Posted on 2023-12-14 19:10:09
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులను సర్కార్ గురువారం బదిలీ చేసింది.
ఈ మేరకు 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ కమిషనర్గా అమ్రపాలిని నియమిం చింది..
అగ్రికల్చర్ డైరెక్టర్గా బి.గోపి.. ట్రాన్స్కో, జెన్కో ఛైర్మన్ అండ్ ఎండీగా రిజ్వి.. డిప్యూటీ సీఎం ఓఎస్ డీగా ఐఏఎస్ కృష్ణభాస్కర్.. ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ..
ఆరోగ్య శాఖ కమిషనర్గా శైలజా రామయ్యర్, ట్రాన్స్ కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా,.. టీఎస్ఎన్పీ డీసీఎల్ సీఎండీగా వరుణ్ రెడ్డి, నియామకంఅయ్యారు.
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >