Posted on 2023-12-14 18:20:39
రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు
డైలీ భారత్ ,రాచకొండ: రాచకొండ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా ను ఎల్ బి నగర్ ఎస్ వో టి పోలీసులు అరెస్ట్ చేసారు..
కోటి రూపాయలు విలువైన 360 కిలోల గంజాయి పట్టుకున్న ఎల్బీ నగర్ ఎస్ వో టి పోలీసులు..
వాహనాల తనిఖీల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ కు ట్రాన్స్ఫోర్ట్ చేస్తుండగా పట్టుకున్నాం..
రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తర ప్రదేశ్ కి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా...
మొత్తం ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసాం..
వాహనాల్లో గంజాయి ని తరలిస్తు ముందు ఒక పైలెట్ వాహనం తో వెళ్తారు..
యూపీ కి చెందిన వికాస్, అబ్రర్, అమిరుద్దీన్ లను అరెస్ట్ చేసాం..
వీరి వద్ద నుండి 360 కేజీ ల గంజాయి, నాలుగు మొబైల్స్, ఒక కారు స్వాదినం చేసుకున్నాం.
డ్రగ్స్, గంజాయి పై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల పై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాం.
ఎవ్వరు డ్రగ్స్, గంజాయి సప్లే చేసిన కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటాము.
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >