Posted on 2025-06-27 17:27:23
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అంశాలు తీసుకొని విజయం సాధించింది సమావేశం
బిజెపి మండల అధ్యక్షుడు మొ లుగు నాగేందర్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలం పరిధిలోని నాసాన్పల్లి గ్రామపంచాయతీ బూత్ నం.26 నివేదిక
నరేంద్ర మోదీ11 సంవత్సరాల సుపరి పాలన పురస్కరించుకుని, మాసాయిపేట మండలం లోని బూత్ నెంబర్ 26 పరిధిలోని నాగసంపల్లి గ్రామంలో బూత్ అధ్యక్షులు కుక్కదువ రవి.ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈకార్యక్రమంలో.మండల పార్టీ అధ్యక్షులు మోలుగు నాగేందర్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్. మండల పార్టీ ఉప అధ్యక్షులు. పాపన్నగారి శ్రీకాంత్. శివ కుమార్ గౌడ్. బూత్ అధ్యక్షులు మల్లాపురం సాయి కుమార్, మాసాయిపేట గ్రామ దళిత ప్రజా ప్రతినిధి బూత్ అధ్యక్షుడు గౌరగళ్ల రాములు, మండల OBC మోర్చా అధ్యక్షులు నాగేష్. దేవునూరి సాయి. గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాహితమైన పథకాలు, సంక్షేమ నిధులు, వ్యవసాయానికి మద్దతు వంటి అంశాలను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థులలో చైతన్యం పెరిగింది, మోదీ నాయకత్వంపై మరింత నమ్మకం ఏర్పడింది.
జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Posted On 2026-07-17 17:49:23
Readmore >
భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Posted On 2026-07-17 17:07:37
Readmore >
ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!
Posted On 2026-07-17 15:20:28
Readmore >
సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు
Posted On 2026-07-17 15:09:10
Readmore >
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
Posted On 2026-07-17 14:10:00
Readmore >
రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు
Posted On 2026-07-17 14:04:31
Readmore >
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >