Posted on 2023-12-13 14:05:32
డైలీ భారత్, ఏలూరు: అప్పుల భాధ తో దంప తులు ఆత్మహత్య చేసు కున్న ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా లో మంగళ వారం సాయంత్రం చోటు చేసుకుంది..వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం..
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెం గ్రామానికి చెందిన పరసా మాత నాగబాబు కు తెలంగాణ రాష్ట్రం సూర్యపేటకు చెందిన అనూషతో 2015 లో వివాహం జరిగింది.
ఈ దంపతులకు ఆరు సంవత్సరాల కుమారుడు, నాలుగు సంవత్సరాల కుమార్తె ఉన్నారు.కాగా మంగళ వారం సాయంత్రం దంపతులు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి పై కప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకు న్నారు.
మంగళవారం సాయంత్రం నాగబాబు తల్లి వెళ్లి చూడగా భార్యాభర్తలు వేలాడుతూ కనిపించారు. వెంటనే స్థానికులు ఆసు పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
రొయ్యల సాగులో నష్టం రావడంతో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉత్తరం గదిలో దొరికింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >