Posted on 2025-06-05 17:13:21
డైలీ భారత్, వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం గోశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనారోగ్యంతో ఉన్న గోవులకు అందిస్తున్న చికిత్స, తీరును, గోవులు సేద తీరేందుకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >