Posted on 2025-06-05 17:13:21
డైలీ భారత్, వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం గోశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనారోగ్యంతో ఉన్న గోవులకు అందిస్తున్న చికిత్స, తీరును, గోవులు సేద తీరేందుకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >