Posted on 2025-06-03 08:06:49
ఎక్కడో ఉండి ఆన్లైన్ లో రోగులకు మందులు రాస్తున్నారు
కరీంనగర్ ప్రభుత్వ పెద్ద దవాఖానాలో డాక్టర్ల నిర్లక్ష్యం
డైలీ భారత్, కరీంనగర్; ప్రభుత్వ డాక్టర్ లు వాట్సాప్ ద్వారా డ్యూటీ చేస్తున్నారు, వాట్సాప్ ద్వారా మందులు వ్రాస్తున్న ఘటన వెలుగు చూసింది, జిల్లా ఆసుపత్రి పరిపాలన విభాగం అస్తవ్యస్తం అయిందని, చిన్న పిల్లలకు వైద్యం వికటిస్తే ఎవరు బాధ్యులు అంటూ, గంటలు గంటలు నిరీక్షించి వెళ్తే డాక్టర్లు ఉండడం లేదు ఇతరులు వైద్యం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు
డాక్టర్ కుర్చీలో డాక్టర్ ఏ అనుకుని రోగులు చూపించుకుంటున్నారు
అనుమానం కలిగి నిలదీస్తే డాక్టర్ బయట ఉన్నారు
వాట్సాప్ ద్వారా తెలుసుకుని ట్రీట్మెంట్ రాస్తున్నాను అని బాయ్ సమాధానం ఇచ్చాడు చిన్న పిల్లలకు వైద్యం వీకటిస్తే ఎవరు భాధ్యత వహిస్తారు ....?
డ్యూటీ లో ఉండాల్సిన డాక్టర్లు అందుబాటులో లేక పోవడానికి కారణం ఏంటి ...? ప్రభుత్వాల నుండి లక్షల జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ ఆసుపత్రు లలో డ్యూటీలు చేస్తున్నారా...? అంటూ నిలదీసిన రోగుల తల్లిదండ్రులు మరో పక్క హాస్పిటల్ పి,ఆర్,ఓ కు సంప్రదించడానికి ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చెయ్యడం లేదని గతంలో కూడా పలు మార్లు ఘటనలు జరిగిన పద్ధతి మరడంలేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ప్రభుత్వ దవాఖానా లకు పేద ప్రజలే వెళ్తారు
పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వారికి శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించి చట్టరీత్య కఠినం గా శిక్షించాలి అని రోగులు కోరుతున్నారు
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >