Posted on 2025-05-16 23:25:20
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది,వారు మాట్లాడుతూ ఈనెల 18వ తారీకు న తలపెట్టిన చలో ఇల్లందు ఆదివాసీల మహాగర్జన మహాసభను విజయవంతం చేయాలని,మహా సభకు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పూర్తి మద్దతు తెలియజేస్తున్నాదని,ఆదివాసీలందరూ వేలాదిగా తరలిరావాలీ,ఆదివాసీల ఐక్యతను చాటాలని కోరడం జరిగినది,ఆదివాసి చట్టాలను,హక్కులను కాపాడుకోవడానికి ఆదివాసీలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని,అన్నీ నియోజకవర్గలా నుంచి ఆదివాసీలు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి సూర్యనారాయణ,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి,వాసం పోలయ్య తదితరులు పాల్గొన్నారు
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >