Posted on 2025-05-16 23:25:20
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది,వారు మాట్లాడుతూ ఈనెల 18వ తారీకు న తలపెట్టిన చలో ఇల్లందు ఆదివాసీల మహాగర్జన మహాసభను విజయవంతం చేయాలని,మహా సభకు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పూర్తి మద్దతు తెలియజేస్తున్నాదని,ఆదివాసీలందరూ వేలాదిగా తరలిరావాలీ,ఆదివాసీల ఐక్యతను చాటాలని కోరడం జరిగినది,ఆదివాసి చట్టాలను,హక్కులను కాపాడుకోవడానికి ఆదివాసీలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని,అన్నీ నియోజకవర్గలా నుంచి ఆదివాసీలు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి సూర్యనారాయణ,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి,వాసం పోలయ్య తదితరులు పాల్గొన్నారు
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >