Posted on 2025-05-16 18:51:39
దేశములో ఉన్న కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు నిర్ణయం
డైలీ భారత్ న్యూస్, పఠాన్ చేరు: సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు పరిశ్రమీక వాడ లో ని పాశమైలారం కిర్బీ పరిశ్రమలో యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె రాజయ్య హాజరైన్నరు ,అనంతరం అయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె జూలై 9వ తేదీకి వాయిదా పడిందని అన్నారు. దేశంలోని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు, రైతు సంఘాలు, కూలి సంఘాలు కలిపి మే 20న సమ్మె మరియు గ్రామీణ బందుకు పిలుపునివ్వడం జరిగినది. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధాలను నిరసిస్తూ ఈ పిలునివ్వడం జరిగింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల రిత్యా ఈ సమ్మెను జూలై 9వ తేదీకి మార్చాలని అన్ని సంఘాలు కలిసి ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్మించడం జరిగింది. దీనిని కార్మికులు, ప్రజలందరూ గమనించాలని ఆయన కోరారు. జూలై 9 జరిగే సమ్మె లో అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ వి ఎస్ రాజు, మల్లేశం, ఏడుకొండలు, సోమన్న, వెంకట్, శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >