Posted on 2025-05-06 14:38:37
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ZPHS అంబేడ్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాలలో విద్యనభ్యసిస్తూ SSC 2025 బోర్డు పరీక్షల్లో 35 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 500 పైగా మార్కులు సాధించిన 5గురు విద్యార్థులు గుండ్లపెల్లి వరుణ్ (548), చిప్ప మేఘన(545), కైరంకొండ శ్వేత(521), సిరిమల్ల అక్షయ శ్రీ(514), యెన్నం అమృత్ సాగర్(512) విద్యార్థులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందిస్తూ ఈ ఫలితాలకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు పొలాస మల్లేశం ని మరియు ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు. కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్య సాధనకు నిత్యం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గూడూరు రవికుమార్, పర్కాల రవిందర్, జంగిటి భానుచందర్ పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >
ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు
Posted On 2026-04-27 18:49:15
Readmore >
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు
Posted On 2026-04-27 18:47:54
Readmore >
కాకర్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి హాట్ అండ్ కూల్ వాటర్ డిస్పెన్సర్ అందజేసిన దాత అల్లాడిగోపి
Posted On 2026-04-27 18:46:32
Readmore >